సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచాలని కోరుతూ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రతినిధులు
, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీలు, సీఎం శ్రీ కె. చంద్రశేఖర్ రావును ఇవాళ ప్రగతి భవన్ లో కలిసి విజ్ఞప్తి చేశారు. వారి వినతి పత్రాన్ని అందుకున్న సీఎం సానుకూలంగా స్పందించారు..